Subscribe Us

SB LATEST:

12, నవంబర్ 2025, బుధవారం

జన గణన సర్వే ని పరిశీలించిన తహసిల్దార్ గోపాలకృష్ణ

జన గణన సర్వే ని పరిశీలించిన తహసిల్దార్ గోపాలకృష్ణ

పినపాక

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
 చేపడుతున్న ఇంటింటి జనగణన, ఇంటి గణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని పినపాక తహసిల్దార్ గోపాలకృష్ణ సూచించారు. బుధవారం పినపాక మండల పరిధిలోని గోపాలరావుపేట, పినపాక, ఈ బయ్యారం గ్రామాల పరిధిలో పరిధిలోని పలువురి ఇం డ్లకు వెళ్లి సమగ్ర సర్వేను పరిశీలించి స్వయంగా డోర్లకు స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన సర్వేకు ప్రజలందరూ సహకరించి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. పూర్తిగా ఉపాధ్యాయులతో , ప్రభుత్వ అధికారులతో ఈ సర్వే నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సర్వే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.